Monday, 10 February 2025 06:10:40 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఆజాద్ అధికార్ సేన పార్టీలో చేరిన మాజీ సింగరేణి ఉద్యోగి టిఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ.

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 10 November 2024 07:25 PM Views : 353

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ 10 నవంబర్/ అక్షరం న్యూస్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిట్ సెక్రటరీగా పనిచేసిన మధుర దాస్ రెడ్డి నేడు ఆజాద్ అధికార్ సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు చేపట్టారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అభయ్ దీప్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యచరణ, ప్రజల్లోకి పార్టీని విస్తరింప చేయడం, తెలంగాణలో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుర దాస్ రెడ్డి మాట్లాడుతూ.తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పజెప్పినటువంటి జాతీయ అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ గారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి మధురేంద్ర సింగ్ గారికి ప్రత్యెక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆజాద్ అధికార్ సేన పార్టీ విస్తరణలో భాగంగా కృషి చేస్తానని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ ఆదేశానుసారం పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి బోడికల ప్రేమ్ దయాల్ మరియు ఎండి సద్దాం హుస్సేన్, సతీష్ కుమార్ పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :