Monday, 10 February 2025 07:30:55 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన కారు - తప్పిన పెను ప్రమాదం

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 07 November 2024 11:20 AM Views : 1684

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -07(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెర్లు మద్ది ఎక్స్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంబాన్ని డీకొట్టింది వివరాల్లోకి వెళితే తెర్లు మద్ది గ్రామానికి చెందిన గడ్డ మీది దేవయ్య ఇటీవల పెద్దురు వద్ద ప్రమాదానికి గురి అయ్యడు. క్షేత గాత్రుడు కి సిద్దిపేట లో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో. అదే గ్రామనికి చెందిన రాయపు రాజు లక్ష్మణ్ రావు కు చెందిన టీ ఎస్ జీరో ఈ ఎక్స్2828 నెంబర్ గల కారు లో గడ్డమిది రాం చంద్రం, నాగుల నవీన్ ల తో కలిసి దేవయ్య ను సిద్దిపేట వెళ్లి పరమర్శించారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో క్రాస్ రోడ్ వద్ద అతివేగంతో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంబాన్ని డికోట్టింది.వెంటనే స్పందించిన స్థానికులు విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. కారులో ఉన్నవారు కూడా క్షేమంగానే బయటపడ్డారు.ఎవరి కి ఎటువంటి ప్రమా దం జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై సెస్ ఏఈ విష్ణు తేజ ను సంప్రదించగా .. కారు డ్రైవర్‌ నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామని, స్తంభాన్ని సరిచేసి విద్యుత్‌ సరఫరా పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు.ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన ప్రమాదాన్ని పరిశీలించారు . ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :