Monday, 10 February 2025 07:37:23 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

పలు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ముచ్చర్ల కాంగ్రెస్ పార్టీతరఫు చైర్మన్ డైరెక్టర్లకు ఘన సన్మానం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 November 2024 10:44 AM Views : 374

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/నవంబర్ 6 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ రాజుపేట ముచ్చర్ల గ్రామాల తోపాటు కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ కమిటీ పాక్స్ ఆధ్వర్యంలో పర్ల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి డైరెక్టర్లు జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షులు ప్రారంభించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.రైతులు వరి దాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లకు వడ్లు అమ్ముకొని సరైన మద్దతు ధరలు పొందాలని రైతులను కోరాడు, తూరం విషయంలో ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు వేయబడును అన్నారు... కొనుగోలు సెంటర్లలో రైతులకు అన్ని రకాల వసతులను ఏర్పాట్లు ఉంటాయని మరియు సన్న వడ్లకు 600 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ గా ప్రకటించారు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు దళాలు రైస్ మిల్లర్లు రాజకీయ నాయకులు రైతులను మోసాలు చేసే ప్రయత్నం చేస్తే వారిపై కఠినమైన చర్యలు చేపడతామని ఘాటుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లక్ష్మణరావు, రాజారాం రెడ్డి,అల్లె రాజాం,గెరుగంటి రాజనర్చ,యండి అజాం.పాక్స్ డైరెక్టర్ భగవంత రావు,సీఈఓ రాజం,కార్యవర్గం మండల బీసీ సెల్ అధ్యక్షులురాజు గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు,పార్టీ సోషల్ కన్వీనర్ గౌరీ శంకర్.వీరికి ముచ్చర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున శాలువాలతో సన్మానించారు వారిలో గ్రామ శాఖ అధ్యక్షులు వంగ రాఘవేందర్ రెడ్డి.గడిచేర్ల శ్రీనివాస్.వంగ అర్నిత్ రెడ్డి. అవునురి లక్ష్మయ్య.మెతుకు నరసింహులు.అవునూరి శ్రీనివాస్. గుమ్ముల రాజం.దౌతు రాజలింగం. రైతులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :