Monday, 10 February 2025 06:22:48 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఆదర్శరైతుల మండల కమిటీ అధ్యక్షులని ఏకగ్రీవంగా ఎన్నిక

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 04 November 2024 08:19 PM Views : 227

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 4 (అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి గంగారం కొత్తగూడ మండలంలోని ఆదర్శ రైతు కమిటీ కొత్తగూడ మండలం అధ్యక్షుడిగా గుమ్మడి సమ్మయ్య ఎన్నికయ్యారు.గంగారం మండల అధ్యక్షుడు గా వజ్జ సారయ్య ను ఎంపిక చేశారు. గతంలో 49 మంది సభ్యులు ఉండగా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం రాగా వెళ్లిపోయారు. మరో ముగ్గురు చనిపోవడంతో 44 మందితో కమిటీ నీ ఎనుకున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున జీతభత్యాలు ఉండేవి బిఆర్ ఎస్ ప్రభుత్వం వీరిని అధికారం లోకి వచ్చాక ఇట్టి వ్యవస్థ ను రద్దు చేయడం తో ఆదర్శ రైతులు కోర్టును ఆశ్రయంచారు. పది సంవత్సరాల పోరాటం ఫలితంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వీరిని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు భవిష్యత్ లో మళ్ళీ ఈ వ్యవస్థ ను రద్దు చేయకుండా పక్కడబంధీగ జివో తీసుకురావాలని వారికీ కనీస వేతనం ఇవ్వాలని చర్చలో ప్రస్థావించినట్లు సమాచారం ఇట్టి వ్యవస్థ ను తీసుకొచ్చిన వైస్సార్ కు తీపి గుర్తుగా ఉండాలని అందుకే మళ్ళి ఈ వ్యవస్థ ను తీసుకుస్తున్నట్ల సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలనీ కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :