Monday, 10 February 2025 06:24:50 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

అర్హతకు మించి వైద్యం చేస్తున్న మమత క్లినిక్..... సీజ్

.


MD FAHEEM, STAFF REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 04 November 2024 03:39 PM Views : 926

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ నవంబర్.04/ అక్షరం న్యూస్; అర్హతకు మించి వైద్యం చేస్తున్న మమత అర్ష మొలల క్లినిక్ నిర్వహకుడిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కు అందిన ఫిర్యాదు మేరకు డిఎం.హెచ్ ఓ ఆదేశాలతో పి.ఓ డా మధువరన్ మరియు డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్ , డాక్టర్ సుందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 30వ వార్డు మధురబస్తి లోని మమత అర్ష మొలల క్లినిక్ ను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సదరు నిర్వాహకుడు ఎటువంటి అనుమతులు లేకుండా మమత క్లినిక్ నీ నిర్వహిస్తూ... అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ను వాడుతూ.. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారి శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని రకాల పని ముట్లు ఉండడం గమనించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మమత క్లినిక్ ను సీజ్ చేసి, సదరు నిర్వాహకుడి పై క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భగా వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, అర్హతకు మించి చికిత్సలు చేసినా చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :