Sunday, 02 April 2023 02:44:38 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ఆస్ట్రేలియాకు కావాలి అదిరే గెలుపు

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది

Date : 04 November 2022 03:24 PM Views : 168

అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / : అక్షర న్యూస్: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈనేపథ్యంలో శుక్రవారం జరిగే అత్యంత కీలక పోరులో అఫ్ఘానిస్థాన్‌ను ఢీకొననుంది. అఫ్ఘానిస్థాన్‌పై భారీ తేడాతో విజయం సాధించి రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకొంటేనే కంగారూల సెమీస్‌ ఆశలు నిలుస్తాయి. అఫ్ఘాన్‌తో పోరు నేడు-మ.1.30 నుంచి అడిలైడ్‌ : డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో ఈ వరల్డ్‌కప్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈనేపథ్యంలో శుక్రవారం జరిగే అత్యంత కీలక పోరులో అఫ్ఘానిస్థాన్‌ను ఢీకొననుంది. అఫ్ఘానిస్థాన్‌పై భారీ తేడాతో విజయం సాధించి రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకొంటేనే కంగారూల సెమీస్‌ ఆశలు నిలుస్తాయి. అలాగే శనివారం జరిగే ఇంగ్లండ్‌-శ్రీలంక మ్యాచ్‌ ఫలితం అంతిమంగా ఆసీస్‌ బెర్త్‌ను ఖరారు చేయనుంది. ఆసీస్‌, ఇంగ్లండ్‌ చెరో ఐదేసి పాయింట్లతో ఉన్నా..ఫించ్‌ సేన నెట్‌ రన్‌రేట్‌ మైన్‌సలో ఉండడం ప్రతికూలంగా మారింది. నాకౌట్‌ రేస్‌నుంచి ఇప్పటికే నిష్క్రమించిన అఫ్ఘానిస్థాన్‌ ఆఖరి మ్యాచ్‌లో కసిదీరా ఆడి ఆస్ట్రేలియాను కంగుతినిపిస్తుందేమో చూడాలి. ఇక టోర్నీలో ఇప్పటివరకు ఆసీస్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈ కీలక మ్యాచ్‌లో రెండు విభాగాలు అద్భుత ప్రదర్శన చేయక తప్పదు. కాగా..టీ20లలో ఆసీస్‌-అఫ్ఘాన్‌ తొలిసారి తలపడుతుండడం గమనార్హం.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :