Friday, 01 December 2023 06:57:52 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

మర్పల్లి బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారంలో టౌన్ ప్రెసిడెంట్ గఫర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్

.

Date : 20 November 2023 07:07 PM Views : 272

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి /నవంబర్ 20/అక్షర న్యూస్ :-మర్పల్లి మండల పరిధిలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న టౌన్ ప్రెసిడెంట్ గఫార్ ,మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ ప్రకటనలో మాట్లాడుతూ యువ నాయకుడు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న బృందం కెసిఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ఈసారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ గెలిపించాలని తెలిపారు .మన ప్రియతమ నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ మంచి డైనమిక్ లీడర్ మన కు పిలిస్తే పలికేవాడు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మనమందరం కూడా భారీ ఎత్తున ఓటేసి గెలిపించాలని టౌన్ ప్రెసిడెంట్ గఫర్ తెలిపారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గులాబీ జెండా ప్రతి ఒక్కరి గుండెల నిండా ఉందని ఓటు ద్వారా నిరూపించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్ తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :