Friday, 01 December 2023 07:00:30 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం.

రామగుండం ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ను గెలిపించాలని ఆయన కూతురి ప్రచారం. 41 డివిజన్ గాంధీనగర్ లో బిఆర్ఎస్ గడపగడప ప్రచారం నిర్వహించిన కోరుకంటి ఉజ్వల.

Date : 19 November 2023 06:29 PM Views : 215

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని జిల్లా/ పెద్దపల్లి : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/నవంబర్ 19/అక్షరం న్యూస్: తన తండ్రి రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరు కంటి చందర్ ను గెలిపించాలని ఆయన కూతురు కోరుకంటి ఉజ్వల ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ గాంధీనగర్ లో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి తన తండ్రి కోరుకంటి చందర్ ను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ సభ్యురాలు తస్లీమా భాను, కార్పొరేటర్ గాదం విజయ నందు ఆధ్వర్యంలో కోరు కంటి ఉజ్వల,పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ కూతురు కోరికంటి ఉజ్వల గడపగడపకు తిరుగుతూ కెసిఆర్ మేనిఫెస్టో ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈనెల 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి కోరుకంటి చందర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నైమా,బిల్కీస్,ఫర్జానా,సాజిదా,షబానా, రిజ్వానా,సానియా,హీన,నేహా,అజ్మత్,తాజ్ రిజ్వానా, హబీబా,నస్రిన్,ముంతాజ్,మేరాజ్,షాహిన్,లాస్య, ఫరీదా,మెహబి,ముంతాజ్,సోనీ,ఆశ తదితరులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు‌.

-

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :