Friday, 01 December 2023 06:24:49 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి

గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలి - మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మరెడ్డి పిలుపు..

Date : 19 November 2023 06:27 PM Views : 70

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/జఫర్గడ్ : జఫర్ గడ్, నవంబర్19, అక్షరంన్యూస్ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ చాగల్లులో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, క్లస్టర్ ఇంచార్జి అన్నం బ్రహ్మ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మండల పార్టీ ముఖ్య నాయకులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు యువజన నాయకులకు మహిళలకు అభిమానులకు వివిధ గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.సీఎం కేసీఆర్ ను మూడో సారి ముఖ్య మంత్రిగా గెలిపించటానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారన్నారు.తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.మండలం నుండి భారీ సంఖ్యలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :