Sunday, 02 April 2023 01:44:15 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స

Date : 30 September 2022 09:21 PM Views : 154

అక్షరం తెలుగు డైలీ - టెక్నాలజి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ చుంచుపల్లి/ సెప్టెంబర్.30/ అక్షరం న్యూస్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీలో గల విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీర్ఘకాలిక క్రోమ గ్రంధి వ్యాధితో బాధపడుతున్న మహిళకు డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య బృందం చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ విజయ్ కుమార్ జనరల్ సర్జన్ తో పాటు డాక్టర్ శ్రీధర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డాక్టర్ సీతారాం అనస్థీషియా తో కలిసి దీర్ఘకాలిక క్రోమా గ్రంధి యొక్క వ్యాధి (గ్రంధిలో రాళ్లు) ఉండటం వలన కడుపు నొప్పితో బాధపడుతున్న నాగమణి వయస్సు 57 సంవత్సరాలు అను పేషంట్ విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సంప్రదించగా ఆ మహిళకు పరీక్షలు నిర్వహించి, క్రోమ గ్రంధిలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరిగింది. శస్త్ర చికిత్స అనంతరం డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగే శస్త్ర చికిత్సలు ఇక విశ్వాస్ మల్టీ స్పెషాలిటీలో విజయవంతం గా చేయబడునని అన్నారు.

Aksharam Editor
7893003409
s

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :