Wednesday, 07 June 2023 11:05:15 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

ఫైలేరియా ఉచిత మందులు పంపిణీని పరిశీలించిన అధికారులు

.

Date : 22 October 2022 09:33 PM Views : 112

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్దిపేట జిల్లా : జిల్లాలో చేపడుతున్న ఎండిఏ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ తో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ శనివారం రోజున నారాయణపేట ప్రాథమిక ఆరోగ్య పరిధిలో నిర్వహిస్తున్న ఫైలేరియా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంలో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటికి వెళ్లి ఉచిత మందుల పంపిణీ యొక్క పనితీరును పర్యవేక్షించారు. అనంతరం నారాయణపేట ప్రాథమిక కార్య కేంద్రానికి వెళ్లి అక్కడ సిబ్బందితో ఎండిఎ కార్యక్రమం యాక్షన్ ప్లాన్ ను మరియు ఇప్పటివరకు మందుల పంపిణీ యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకుని తగు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో చేపడుతున్న ఫైలేరియా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మందుల పంపిణీ కేంద్రం వారితో సహకరించి మందులను వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మందులు సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు కలగవని తద్వారా ఫైలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని డిటిహెచ్ ఎంఒ ప్రజలకు తెలిపారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :