Wednesday, 07 June 2023 10:49:37 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

దొంగకు చుక్కలు చూపించిన బ్యాంక్ మేనేజర్

.

Date : 18 October 2022 03:01 PM Views : 94

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : జైపూర్ : బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖానికి స్కార్ఫ్ ధరించిన ఓ దొంగ.. పదునైన కత్తితో బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కత్తితో ఉద్యోగులను భయపెట్టించాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నగదు నింపాలని ఉద్యోగులను దొంగ బెదిరించాడు. ఓ ఉద్యోగి ఆ దొంగకు భయపడలేదు. అరుపులు విని బ్యాంక్ మేనేజర్ పూనం గుప్తా బయటకు వచ్చారు. ఆమెను కూడా కత్తితో బెదిరించాడు. కానీ ఆ దొంగ బెదిరింపులకు ఆమె ఏ మాత్రం భయపడలేదు. అతన్నే బెదిరించింది. ఇక మరో ఉద్యోగి.. దొంగ లోపల ఉన్న సమయంలోనే బయటకు పరుగు తీసి, డోర్ మూశాడు. దీంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు. దొంగను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన లావీష్ ఆరోరాగా పోలీసులు గుర్తించారు. అతనిపై గతంలో ఉన్న దొంగతనం కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :