Wednesday, 07 June 2023 12:01:18 PM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు

- జన చైతన్య యాత్రకు దేవక్కపల్లి వద్ద ఘన స్వాగతం -శ్రామిక శక్తులకు మతం పేరుతో విడదీస్తున్న బిజెపి

Date : 26 March 2023 08:22 PM Views : 90

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,మార్చి26(అక్షరం న్యూస్):- మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయంను కాపాడటం కోసమే సిపిఐ(ఎం)పార్టీ జన చైతన్య యాత్ర చేస్తున్నదని సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. జన చైతన్య యాత్ర ఆదివారం సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించగా మండలంలోని దేవక్కపల్లి స్టేజి వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా సాగిస్తున్న పాలన కార్పొరేట్ శక్తుల బొజ్జలు నింపడానికే పరిమితమైనదని, శ్రామిక శక్తులకు మతం పేరుతో విడదీస్తూ ఓట్ల రాజకీయనికి పాల్పడుతున్నదని అన్నారు.తెలంగాణ ప్రజలను క్షేత్ర స్థాయిలో కలిసి ప్రజా సమస్యల పట్ల అవగాహన కల్పించి, ప్రజా సమస్యల పరిష్కారని ప్రజలను సమాయత్తం చేయడానికి యాత్ర ద్వారా ప్రజాలలోకి వస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, స్కైలాబ్ బాబు, జగదీష్, జయలక్ష్మి, అడివయ్య, జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా నాయకులు కాముని గోపాలస్వామి, దాసరి కళావతి, శశిధర్,మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, భాస్కర్,సత్తిరెడ్డి, బొమ్మిడి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :