Wednesday, 07 June 2023 12:15:17 PM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన

.

Date : 24 March 2023 06:33 PM Views : 473

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ మార్చి 24 - మార్చి 20 నుండి ఏప్రిల్ 30 వరకు పోషకాహారం చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు పోషకపక్షం అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ అధికారి లేనినా మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన గోరుగొండ చెన్నాపురం తిప్పాపురం పెద్దమిడిసిలేరు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పోషకాహారం చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. తగినంత మోతాదులో పోషకాహారం అందకపోతే పిల్లలు తీవ్ర పోషక లోపంతో జన్మిస్తారని గర్భిణీ స్త్రీలకు సూచించారు. కావున గర్భిణీ స్త్రీలు తగినంతగా పోషకాహారాన్ని చిరుధాన్యాలను తీసుకోవాలని గర్భిణీలకు తెలిపారు. అనంతరం పెద్ద మిడిసి లేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో కిషోర బాలికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భరణి బాబు ఐసిడిఎస్ పిఓ చైతన్య తిప్పాపురం సర్పంచ్ కారం కన్నారావు కార్యదర్శి షేక్ రఫీ అంగన్వాడి సూపర్వైజర్ బందా స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు