Wednesday, 07 June 2023 11:45:07 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు

.

Date : 24 March 2023 01:41 PM Views : 452

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 24 (అక్షరం న్యూస్) రైతుకు కష్టం వస్తే తనకు వచ్చినట్టు భావించి ఇటీవల అకాల వర్షానికి నష్టపోయిన రైతుల ఆవేదనను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టకూడదని ఆలోచనతో వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాన పదివేల రూపాయలు ప్రకటించినందుకు ఓదెల మండలంలోని గూడెం గ్రామంలోని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుల గ్రామ రైతుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో నష్టపోయిన రైతుల వివరాలను దాసరి మనోహర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించేందుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు అని రాబోయే ఎన్నికల్లో రైతుల పక్షపాతి అయిన బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో రైతులు గెలిపిస్తారని అదేవిధంగా పెద్దపెల్లి నియోజకవర్గం లో మూడోసారి అతి భారీ మెజార్టీతో మనోహర్ రెడ్డి గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రైతుబంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు రేగుల సంపత్ రైతుబంధు సమితి మండల సభ్యులు రాజిరెడ్డి యూత్ అధ్యక్షులు నల్ల శివారెడ్డి దళిత కమిటీ అధ్యక్షుడు తిప్పారపు రఘుపతి వార్డ్ మెంబర్ గుడిసె సమ్మయ్య మరియు గ్రామ రైతులు బండి సంతోష్ గుడి నాగరాజు నిప్పుల స్వామి విరముష్టి చంద్రమోహన్ సతీష్ కొత్తపల్లి సదానందం బండారి రాయమలు తిప్పారపు రాజేందర్ ఆషాడపు రాకేష్ సీత గణేష్ బండారి సుధాకర్ కర్ర రాజు పుప్పాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు