Wednesday, 07 June 2023 11:45:47 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం

.

Date : 24 March 2023 06:26 AM Views : 235

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : జ్యోతి నగర్ మార్చి 24 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ ఎన్టిపిసి రామగుండం ప్రక్కన నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని మొట్టమొదటి 800 మెగావాట్ల యూనిట్లో గురువారం అర్ధరాత్రి తర్వాత సింక్రోనైజ్ చేశారు. 12.54 నిమిషాలకు ఈ యూనిట్ లో విద్యుత్పత్తి ప్రారంభమైంది. తెలంగాణ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ యూనిట్ ఆవరణలో కేక్ కట్ చేశారు అధికారులంతా సంబరంలో పాలుపంచుకున్నారు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రసేన్జిత్ పాల్ ఇతర సిబ్బంది ఒకరినొకరు అభినందించుకున్నారు. గత మూడు నెలలుగా ఈ యూనిట్లో సింక్నానైజేషన్ కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అయితే కొన్ని సాంకేతిక వంతురాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. 2017లో నిర్మాణం మొదలు పెట్టిన యూనిట్ కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జాప్యం జరిగింది. మరో 800 రెండవ యూనిట్ కూడా రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని మొట్టమొదటి 800 మెగా వాట్ల యూనిట్ ఉత్పత్తి చేసే విద్యుత్తు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దీంతో కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టిపిసి విద్యుత్తు సరఫరా చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టాలని చట్టం చేశారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు