Sunday, 02 April 2023 12:58:49 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

వి సిక్స్ వెలుగు దినపత్రిక పై నిషేధాన్ని ఎత్తి వేయాలని జర్నలిస్టులు రాస్తారోకో

.

Date : 18 March 2023 09:53 PM Views : 240

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ మార్చి 18 - ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభం గా ఉన్న మీడియాపై ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ వి6 ఛానల్ తెలుగు దినపత్రికలపై విధించిన నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు రాస్తారోకో ను నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ భరణి బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మందుముల నర్సింగరావు స్మారక జర్నలిస్ట్ అవార్డు గ్రహీత దొడ్డ ప్రభుదాస్ కొంగూరి రమణారావు మోత్కూరు చిన్న వెంకటేశ్వర్లు శేషగిరి పరుచూరి రవీంద్రబాబు ఋషి కుమార్ కోడి రెక్కల వెంకటేశ్వర్లు దారిశేట్టి శ్రీనివాసరావు దొడ్డి హరినాగవర్మ మండలోజు వీరాచారి గోగికార్ రామలక్ష్మణ్ సంతోష్ వర్మ బండారి భరణి బొబ్బిళ్ళపాటి రవి కిరణ్ కొండా కౌశిక్ సిరిపురపు నాగేశ్వరరావు బోరా అప్పారావు నాంపల్లి సాగర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు