Sunday, 02 April 2023 02:47:30 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ప్రతి ఆరు నెలలకు ఒక్క సారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ దీపికా.

.

Date : 18 March 2023 07:12 PM Views : 121

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి 18(అక్షరం న్యూస్) కంటి లో వత్తిడి వల్ల గ్లాకోమా వ్యాధి అనే వస్తుందని కూచకుళ్ళ రాంచంద్రారెడ్డి నేత్ర వైద్య కేంద్రం డాక్టర్ దీపికా అన్నారు శనివారం తెల్కపల్లి మండల కేంద్రంలో ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్లాకోమా అనే వ్యాధి ప్రధానంగా చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు ప్రతి వ్యక్తి విధి గా ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ వ్యాధి గాయాల వల్ల స్టెరాయిడ్స్ వాడకము వల్ల గ్లాకోమా అనే వ్యాధి సోకే అవకాశం ఉందని దీని పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది దేవి చందర్ రావు . రాజు .వెంకటయ్య ఆంజనేయులు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలస్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు