Sunday, 02 April 2023 02:47:44 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ఉచిత ఇ ఎన్ టి వైద్య శిబిరం .

.

Date : 18 March 2023 06:09 PM Views : 64

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 18(అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ చౌరస్తాలో గల రెయిన్ బో క్లినిక్లో ఈనెల 19న ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇ ఎన్ టి (చెవి, ముక్కు, గొంతు)సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ శిబిరంలో అన్ని వయస్సుల వారికి ముక్కు, చెవి, గొంతు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా రూ.1500ల విలువ గల ఓపీ, ఎండో స్కోప్, వినికిడి పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. శిబిరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్జరీ ఖర్చులో 10 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మందులపై 15 శాతం రాయితీ అందించనున్నట్లు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు