Sunday, 02 April 2023 02:47:52 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

జాతక రీత్యా గ్రహదోషలు తొలగుటకు శనేశ్వర స్వామీకి ప్రత్యేక అభిషేక పూజలు...

.

Date : 18 March 2023 06:03 PM Views : 35

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి18 (అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శ్రీ సార్థా సప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శనివారంనాడు ఉండటంతో స్వామి వారికి ప్రత్యేకంగా తిలా తైలా అభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. భక్తుల జన్మ రిత్యా, గోచార రీత్యా గ్రహదోషాలు తొలగుటకు శనేశ్వర స్వామికి తిల తైల అభిషేకాలు, బ్రహ్మ సూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకపూజలు, ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.అనంతరం ఏకాదశి ఉండడంతో మహా గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిద ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్ల వారు జమున నుండి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు,అష్టోత్తర, అర్చనలు పూజలు చేశారు. భక్తులు బ్రహ్మ సూత్రం గల పరమ శివునికి రుద్రభిషేకాలు, అర్చనలు పుజలుచేసి దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ గోపాలరావు, కమిటీ సభ్యులు,వీరాశేకరాచారి, సర్పంచ్ సుదర్శన్ గౌడ్,ఆలయఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమ్మయ్య,జయంత్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు