Sunday, 02 April 2023 02:48:30 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ఈ - కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి

టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి

Date : 18 March 2023 05:42 PM Views : 209

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : - టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి రాజన్న సిరిసిల్ల స్టాపర్/ మార్చి 18 (అక్షరం న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టిటియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి మాట్లాడుతూ ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదున ఈ- కూబెర్ లో పెండింగ్ లో వున్న డియే ఏరియర్స్, మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు మరియు ఉద్యోగ, ఉపాద్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు,ప్రభుత్వ బీమా చెల్లింపులను మరియు ప్రభుత్వ జీవిత బీమా చెల్లింపులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు..వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైన ఒకటో తేదీన జీతాలు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని టిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డిమళ్ల మాణిక్యం,జిల్లా ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి,ఏనుగుల పోచయ్య,గంగరపు చిరంజీవి, మడికంటి మల్లేశం,రాజు,అమరేందర్ లు పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు