Sunday, 02 April 2023 02:48:37 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులకు కోసమా లేకపోతే అధికార పార్టీ కార్యకర్తల కోసమా

కర్రీ సతీష్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు...

Date : 18 March 2023 02:05 PM Views : 81

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / సూర్యాపేట్/నేరేడుచర్ల : - కర్రీ సతీష్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు... సూర్యాపేట/నేరేడుచర్ల/మార్చి 18(అక్షరం న్యూస్):- నేరేడుచర్ల పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పట్టణ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్రా ప్రభుత్వం వేసినటువంటి రేషన్ డీలర్లు పట్టణం లో అర్హులైన వారికీ కాకుండా కేవలం అధికార పార్టీ కి చెందిన వారికి రావడమే దీనికి నిదర్శనం అని ఆలా అయితే డైరెక్ట్ గా ఎవరు అప్లై చేసుకోవద్దు అని కేవలం అధికార పార్టీ వాళ్ళు మాత్రమే దేనికైనా అప్లై చేసుకోవాలి అని వారే అర్హులు అని అన్ని ప్రభుత్వ ఆఫిస్ లలో బోర్డులు ఏర్పాటు చేయాలి అని మొన్నటికి మొన్న మున్సిపాలిటీలో మైనారిటీ లోన్లు విషయం లో కూడా ఎంతో మంది అప్లై చేసుకున్న అవి ముందే కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ, తమ వాళ్ళకే అని బహిరంగగా చెప్పుకోవడం ఇవ్వని చూస్తుంటే కేవలం ప్రభత్వం నుండి వచ్చే పథకాలు పేదలకు, అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే చెందడం చాలా బాధాకరం అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని వారి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం చెబుతారు అని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమం లో తక్కెల్ల నాగార్జున, పోలె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :