Sunday, 02 April 2023 01:25:55 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

జిల్లాకు రెండు బంగారు పథకాలు

.

Date : 13 March 2023 08:35 PM Views : 86

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : -జాతీయ స్థాయిలో నాగర్ కర్నూల్ క్రీడాకారుల ప్రతిభ -అభినందించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ---------------------------------------------- నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 13 (అక్షరం న్యూస్) ఈనెల 10, 11, 12 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా అజ్జరకాడులోని మహాత్మా గాంధీ అథ్లెటిక్స్ ప్రధాన స్టేడియంలో నిర్వహించిన 18వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షప్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు రెండు బంగారు పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.విజేందర్ యాదవ్, డాక్టర్ సొలపోగుల స్వాములు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ నుంచి 18 సంవత్సరాల బాలికల విభాగంలో 1000 మీటర్ల స్పిరింట్స్ మేడలెయ్ ఈవెంట్లో చుక్క శైలజ, మాల శృతి, సాయి సంగీత, సింధులు బంగారు పతకాలు సాధించగా అందులో చుక్క శైలజ, మాల శృతి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందినవారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులు, కోచ్ పరశురాంను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం‌.విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొలపోగుల స్వాములు, వైస్ ప్రెసిడెంట్లు లావణ్య రెడ్డి, లక్ష్మి, బిక్షపతి యాదవ్, కోశాధికారి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు పరశురాం, అంజయ్య, కొర్ర రాములు, సభ్యులు శివ, శ్రీకాంత్, శేఖర్, హైమావతి, విష్ణు, క్రీడాకారుల తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, అభినందించారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు