Sunday, 02 April 2023 02:44:58 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ రెడ్డి అకస్మిక మృతి

.

Date : 12 March 2023 08:39 PM Views : 209

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 12(అక్షరం న్యూస్) తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిలుక శేఖర్ రెడ్డి(45) తెలకపల్లి గ్రామంలోని తన స్వగృహములో ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా మండల పాత్రికేయ సోదరులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు ఆయన మృతదేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నెహ్రూ చౌరస్తా లో శేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీనియర్ పాత్రికేయుని మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు జిలకర శంకర్, కొండ కింది మాధవరెడ్డి, అవుట వెంకటస్వామి, గుండురు శ్యాము, బాలరాజు మండల పాత్రికేయ సోదరులు భరత్,ఆంజనేయులు గౌడు, బాబయ్య,చంద్రయ్య, విజయ్ గౌడు,సాయి, మల్లేష్ బాబు, వెంకటయ్య పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు