Sunday, 02 April 2023 02:46:11 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన ఐ జి పి. చంద్రశేఖర్

Date : 09 March 2023 09:31 PM Views : 222

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / చిగురు మామిడి : చిగురుమామిడి /కరీంనగర్;మార్చ్ 9 (అక్షరం న్యూస్) మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 21 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేటలో పనిచేస్తున్న జి.మహేందర్ రెడ్డిని మందమర్రి సర్కిల్ కు, భూపాలపల్లి సిసిఎస్ లో పనిచేస్తున్న వాసుదేవరావును చెన్నూరుకు, చెన్నూరులో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ను శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ కు, నిజామాబాద్ ఎస్ బీ లో పనిచేస్తున్న శ్రీహరిని ఖానాపూర్ కు, కొత్తగూడెం డీఎస్పీలో పనిచేస్తున్న స్వామిని ఖమ్మం ఒకటవ పోలీస్ స్టేషన్ కు, కొత్తగూడెం ఒకటో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సత్యనారాయణను ఖమ్మం మూడవ పోలీస్ స్టేషన్ కు, భూపాలపల్లిలో పనిచేస్తున్న రాజిరెడ్డిని ఖమ్మం రూరల్ కు, కొత్తగూడెం డి సి ఆర్ బి లో పనిచేస్తున్న వేణుచందర్ ను చిట్యాల సర్కిల్ కు, మందమర్రిలో పనిచేస్తున్న ప్రమోదరావును గోదావరిఖని వన్ టౌన్ కు, వరంగల్ విఆర్ లో ఉన్న రమేష్ ను మహబూబాబాద్ రూరల్ కు, మహబూబాబాద్ పిసిఆర్ లో పనిచేస్తున్న రవి రాజును వరంగల్ కమిషనరేట్ కు, మహబూబాబాద్ రూరల్ లో పనిచేస్తున్న రవికుమార్ ను మహబూబాబాద్ పిసిఆర్ కు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ బి లో పనిచేస్తున్న సర్వర్ ను ఐ జి పీ కార్యాలయానికి, గోదావరిఖని వన్ టౌన్ లో పనిచేస్తున్న రమేష్ బాబును రామగుండం ఎస్ బి3 కు, రామగుండం ఐటీలో పనిచేస్తున్న కర్ణాకర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ బి కి, వెయిటింగ్ లో ఉన్న రవీందర్ ను వరంగల్ కమిషనరేట్ కు, ఖానాపూర్ హవేలీలో పనిచేస్తున్న రామకృష్ణను ఐజిపి కార్యాలయానికి, ఖమ్మం ఒకటవ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న చిట్టిబాబు, ఖమ్మం మూడవ స్టేషన్ లో పనిచేస్తున్న సర్వయ్య, ఖమ్మం రూరల్ లో పని చేస్తున్న శ్రీనివాసును ఐజిపి కార్యాలయానికి, చిట్యాలలో పనిచేస్తున్న వెంకట్ ను భూపాలపల్లి సిసిఎస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు