Sunday, 02 April 2023 02:45:49 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

రైలు ప్రమాదంలో మహిళ మృతి బాలుడికి తీవ్ర గాయాలు

.

Date : 05 March 2023 06:07 PM Views : 1144

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 05 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని పోత్కపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం మహిళా మృతి 9 సంవత్సరాల అబ్బాయికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం హాస్పటల్ తరలింపు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన శ్రీమంతుల భాగ్యమ్మ వయసు 55 తన మనవడు హర్షవర్ధన్ వయసు 9 సంవత్సరాలు ఉదయం 11 గంటల సమయంలో బెల్లంపల్లికి చుట్టాల ఇంటికి పోయే తరుణంలో పోత్కాపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కే సమయంలో కాలుజారి రైలు కింద పడటం తోటి అది చూసిన ముందే రైలు ఎక్కిన అబ్బాయి అయోమయానికి గురై వెంటనే రైలు నుండి కిందికి దునకడంతోటి తీవ్ర గాయాలయ్యాయని వెంటనే స్థానికులు అబ్బాయిని కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారని భాగ్యమ్మ అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందిందని తెలియజేశారు వెంటనే రైల్వే పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు