Sunday, 02 April 2023 12:53:00 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

శైలేందర్ నేత్రాలు సజీవం..-నేత్రదానంతో మరో ఇద్దరికి వెలుగులు.

స్ఫూర్తిగా నిలిచిన రాజ్ ఠాకూర్ కుటుంబం.

Date : 03 March 2023 07:31 PM Views : 110

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగుండం : రామగుండం మండల ప్రతినిధి పెద్దపల్లి మార్చ్ 3 అక్షరం న్యూస్-: ఆయన మరణించినా... చూపు మాత్రం బ్రతికే ఉంది. నేత్రదానంతో మరో ఇద్దరి దేహంలో సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి.పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు.రామగుండంకు చెందిన శైలేందర్ సింగ్ ప్రస్తుతం గోదావరిఖనిలోని శారదనగర్ లో ఉంటున్నారు.శైలేందర్ అకాల మరణం తో విషాదంలో ఉన్న కుటుంబం,సమాజ హితం కోసం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి ఆయన నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి,కే.ఎస్.వాసు ఆధ్వర్యంలో టెక్నీషియన్ ఆరిఫ్ ద్వారా నేత్రాలను సేకరించి,హైదరాబాద్ లోని వాసన్ ఐ బ్యాంక్ కు తరలించారు.కుటుంబ సభ్యుడు ను కోల్పోయిన దుఃఖంలో కూడా నేత్రదానం చేయ డానికి ముందుకు వచ్చిన నేత్రదాత భార్య ఠాకూర్ సరోజ్,కూతుళ్ళు తనిషా,అనేక,సోదరులు,వదినలు ఠాకూర్ అయోధ్య సింగ్,హేమలత,రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్,మనాలి,ఠాకూర్ ధర్మేంధర్ సింగ్,ఉమ, సోదరీమణులు సునీత,విమలను రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు,పలువురు సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రావణ్ కుమార్,లింగమూర్తి,ప్రతినిధులు రాజమౌళి,వాసు,భీష్మాచారి,లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్,మల్లికార్జున్,ప్రతినిధి బెణి గోపాల్ త్రివేదితో పాటు పలు రాజకీయ,కార్మిక సంఘాల నాయకులు అభినందించారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు