Sunday, 02 April 2023 02:49:04 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కానిస్టేబుల్ ల బదిలీలు

.

Date : 02 March 2023 04:09 PM Views : 358

అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా క్రైమ్/ కమిషనరేట్ / అక్షరం న్యూస్ : అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ, విధుల పట్ల అలసత్వం వహించిన 8 మంది పోలీస్ కానిస్టేబుళ్లను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్ పి కి అటాచ్ చేసిన సీపీ ఏ .వి.రంగనాద్ ఆరోపణల కారణంగా కానిస్టేబుల్ లను అటాచ్ చేయలేదు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్లపై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేదు... గతంలో కొద్ది మంది మహిళా కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్ కు బదిలీ కావడంతో వారి స్థానంలో ప్రస్తుతం వెలుబడిన ఉత్తర్వుల మేరకు ఎనిమిది మంది కానిస్టేబుల్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకానీ అటాచ్ కాబడిన సదరు కానిస్టేబుళ్లను ఆరోపణలపై అటాచ్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మీడియా మిత్రులు గమనించగలరు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :