Sunday, 02 April 2023 02:45:27 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

గాంజాయి స్మగ్లర్స్ ఇద్దరు మిత్రులఅరెస్ట్

.

Date : 01 March 2023 09:29 PM Views : 158

అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా క్రైమ్ /కాశీబుగ్గ అక్షరం న్యూస్ : ర‌వాణా చేస్తున్న ఇద్ద‌రిని హ‌న్మ‌కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాస‌రి సాయిరాం, తూము విజ‌య్ ఇద్ద‌రూ స్నేహితులు గ‌త ఏడాది నుంచి గంజాయి తాగ‌డం, అమ్మ‌డం అల‌వాటుచేసుకున్నారు. ఈక్ర‌మంలోనే ఒడిషా రాష్ట్రం నుంచి అక్ర‌మంగా గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా ప‌క్కా స‌మాచారం మేర‌కు పోలీసులు అరెస్ట్ చేశారు. వ‌రంగ‌ల్ కాశీబుగ్గ‌లో విక్ర‌యిస్తుండ‌గా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రు నిందితుల నుంచి 3 కేజీల పొడి గంజాయి, 2 స్మార్ట్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డాక్ట‌ర్ ఎం జితేంద‌ర్‌రెడ్డి తెలిపారు. కార్య‌క్ర‌మంలో సీఐ వెంక‌టేశ్వ‌ర్లు, కే శ్రీనివాస‌రావు, ఎంఎ నిస్సార్‌పాషా, వీ ల‌వ‌కుమార్‌, ఎస్సైలు , టాస్క్‌ఫోర్స్ టీం స‌భ్యులు ఉన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :