Sunday, 02 April 2023 01:49:15 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

పోలీసుల వాహన తనిఖీలు ఎఎస్సై నిర్వాహకం పోలీసుల వాహన తనిఖీలు. యువకుడు సూసైడ్

.

Date : 24 February 2023 08:44 PM Views : 536

అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా/ వెల్దుర్తి /ఫిబ్రవరి. 24 /అక్షరం న్యూస్ : మెదక్ జిల్లా మండలం ఉప్పు లింగాపూర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వాహన తనిఖీ చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు వారిస్తున్నప్పటికీ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడుయువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు ఎఎస్ఐ వసురామ్ సాయికుమార్ కొట్టడంతోనే అవమానాన్ని భరించుకోలేని సాయికుమార్ విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సంబంధిత పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు తెలియజేశారు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని మనవూరు ఆరోపిస్తున్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :