Sunday, 02 April 2023 12:50:19 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షునిగా డా:జి సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శిగా జనక్ ప్రసాద్ ఎన్నిక.

33 వ జాతీయ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.

Date : 23 February 2023 07:57 PM Views : 132

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : 33 వ జాతీయ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. (గోదావరిఖని ప్రతినిధి)న్యూఢిల్లీ/తలుకోతర/ఇండోర్ స్టేడియం/ఫిబ్రవరి 23/అక్షరం న్యూస్: ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు డా జీ సంజీవ రెడ్డి అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీ తలుకోతరా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐ ఎన్ టి యు సి 33 వ జాతీయ ప్లీనరీ సమావేశం 2వ రోజు సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జె బి సి సి ఐ సమావేశాలలో ఐఎన్టియుసి పాల్గొనకుండా బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని అన్నారు. అయిన కాని కలకత్తా హై కోర్టు తీర్పు వల్ల జేబీసీసీఐ వేజ్ బోర్డు సమావేశాలలో ఐఎన్టియుసిపాల్గొంటుందని దాని కోసం కృషి చేసిన సంజీవ రెడ్డి,ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనూప్ సింగ్,సెక్రెటరీ జనరల్ ఎస్క్యూ జామ కి జనక్ ప్రసాద్ ధన్యాదములు తెలిపారు. అనంతరం మోడీ వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడూ మన దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ 1925 లో ఏర్పడిందని1930లో మహాత్మా గాంధి చేపట్టిన ఉప్పు సత్యగ్రహంలో యావత్ భారత ప్రజలు పాల్గొంటే ఆర్ఎస్ఎస్ లీడర్ హెగ్డే ఉప్పు సత్య గ్రహంలో పాల్గొనమని చెప్పారని ఆ తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనలేదు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ గారి ను హతమార్చారని. ఇప్పుడు దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని దీనికి ఎదుర్కోవడానికి అన్ని జాతీయ సంఘాలు ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ రాయ్ పూర్ లో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో ఐ ఎన్ టి యు సి కి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక రెవల్యూషన్ తేవాలని జనక్ ప్రసాద్ కోరారు. కార్మికుల కోసం సంజీవ రెడ్డి నాయకత్వములో ఐ ఎన్ టి యు సి ఎల్లపుడూ పోరాడుతుందని తెలిపారు. అనంతరం జరిగిన జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల్లో డా జీ సంజీవ రెడ్డి మరో సారి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జాతీయ కార్యదర్శి గా జనక్ ప్రసాద్ ఎన్నికయ్యారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :