Sunday, 02 April 2023 12:47:45 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

శ్రీ రత్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

-ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి

Date : 19 February 2023 05:48 PM Views : 224

అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / వరంగల్/సంగెం : వరంగల్ జిల్లా / సంగెం /అక్షరం న్యూస్ :ఫిబ్రవరి 19. మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడుతూ 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుణ్య ముహూర్తం ఈసారి వచ్చిందని, ఈ మహా శివరాత్రి కి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ రోజున జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాల్లో మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీరత్న విద్యాలయం విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను అలంకరించాయని అన్నారు. ముఖ్యంగా సైనికులకు సంబంధించిన నృత్యం పలువురిని ఆకర్షించిందని తెలిపారు. విద్యార్థినిలు చేసిన నృత్యాలు అందరిని ఆనందింపజేశాయని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిలువగానే విద్యార్థిని విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గుడి చైర్మన్ కందకట్ల నరహరి శ్రీరత్న విద్యాలయం కరస్పాండెంట్ ప్రిన్సిపల్ను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాబు, ఎంపిటిసి మల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ కోటి, కమిటీ సభ్యులు కోడూరి సదయ్య, పులివీరస్వామి, మోహన్, పరిసర గ్రామాల సర్పంచులు, రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కాసం క్రాంతి కుమార్, విద్యా భారతి ప్రిన్సిపల్ చందర్రావు, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యా య బృందం తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :