Sunday, 02 April 2023 01:44:50 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న ఇటుకల పరిశ్రమలు..

.

Date : 16 February 2023 09:29 AM Views : 764

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / వరంగల్/నెక్కొండ : - ఇటుకల పరిశ్రమలతో పెరుగుతున్న వాయు కాలుష్యం - పట్టించుకోని సంబంధిత అధికారులు నెక్కొండ, ఫిబ్రవరి 16, (అక్షరం న్యూస్):- మండల కేంద్రం నుండి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారికి అనుకొని ఉన్న సూరిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇటుక బట్టీల పరిశ్రమల వలన వాతావరణ కాలుష్యం కావడమే కాకుండా ఇటుకల తయారీలో వాడే బొగ్గు, బూడిద, వరి పొట్టు, రోడ్డుకు పక్కనే పోయడంతో బైకుపై వెళ్లేవారికి ఆటోలలో వెళ్లే వారికి ప్రయాణికులకు సైతం గాలికి వచ్చి కళ్ళల్లో పడడంతో తీవ్ర ఇబ్బంది జరగడంతో పాటు వ్యవసాయ సాగు భూములలో ఈ దుమ్ము పేరుకోవడంతో చుట్టుపక్కల రైతులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇటుక బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :