Sunday, 02 April 2023 02:47:24 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ప్రజల ప్రాణాలతో చెలగాటం, పట్టించుకోని అధికారులు.

.

Date : 06 February 2023 02:42 PM Views : 551

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / పెద్దపల్లి : సుల్తానాబాద్,( పెద్దపల్లి జిల్లా) ఫిబ్రవరి 6, అక్షరం న్యూస్ సుల్తానాబాద్ పట్టణం లో ఘోర ప్రమాదం జరిగింది.ఒకే కుటుంభానికి చెందిన ఐదుగురు సభ్యులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం రోజు గ్రానైట్ బండ తీసుకుని వెళ్తున్న లారీ నించి పెద్ద బండ రాయి రోడ్డు పక్కనున్న ఇంటి పై పడింది, డ్రైవర్ బ్రేక్ వేయడం తో అదుపు తప్పి బండ రాయి లారీ పై నించి కిందపడి దొర్లడం తో రోడ్డు పక్కనున్న ఇంటి గోడ కూలి పోయింది, అదృష్ట వశాత్తూ ఇంట్లో నిద్రిస్తున్న దక్షిణ ముార్తి కుటుంబం ప్రమాదం నించి బయట పడ్డారు. ఉదయం 4గంటల ప్రాంతం లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ రోడ్డు పై ఇసుక లారీ లు, గ్రానైట్ బండ లు సరఫరా నిరంతరం సాగుతూనే ఉంది.ఈ రోడ్డు గురించీ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఎన్నో సార్లు అధికారుల దృష్టి కు తీసుకు వెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం తో ఉన్నారు.ఈ రోజు జరిగిన ఈ గ్రానైట్ బండ రాయి ప్రమాదం తో ప్రాంత వాసుల నిరసన కట్టలు తెంచుకుంది.అవసరమైన జాగ్రత్తలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న అదికారులతో పాటు కాంట్రాక్టర్ల కు కొమ్ము కాస్తున్న ప్రజా ప్రతినిధుల పని తీరుపై కాంగ్రెస్ నేతలు జెడ్.పీ.టి.సి. మినుపాల స్వరూప ప్రకాష్ రావు, సాయిరి మహేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. చిన్న చిన్న చెక్క ముక్కలపై క్వింటాల్ల బరువైన గ్రానైట్ రాళ్ళను లారీలతో అజాగ్రత్తగా రవాణా చేస్తున్న అధికారులు మాముాళ్ళ మత్తులో పట్టించుకోకుండా విడిచిపెట్టడం దారుణమని, సామాజిక కార్యకర్త హకీమ్ వాపోయారు. ప్రమాదం జరిగితే చర్యలు తీసుకుంటామని అబద్ద హామి లతో బాధితులను మొసలి కన్నీరు కార్చి ఓదార్చే నాయకులు ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా పకడ్బంది చర్యలు తీసుకొవాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :