Sunday, 02 April 2023 01:14:35 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

సావిత్రిబాయి ఫూలే సేవ పురస్కార్ అవార్డు అందుకున్న బ్యూటీషియన్ లలిత శ్రీ.

.

Date : 09 January 2023 06:27 PM Views : 190

అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి(పెద్దపల్లిజిల్లా),జనవరి 9,అక్షరం న్యూస్: తెలంగాణలోని కరీంనగర్లో జిసిఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ లో ఆదివారం నాడు సావిత్రిబాయి పూలే 192 వ జన్మదినోత్సవం సందర్భం గా సేవ పురస్కార ప్రధాన కార్యక్రమం వల్లూరి నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ విఆర్ శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగింది.2022 సంవత్సరంకు గాను గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన ప్రముఖ బ్యూటిషన్, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటిమని,సాయి విజ్ఞాన్ ఫౌండేషన్ డైరెక్టర్ గా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకుగాను లలిత శ్రీ, సావిత్రిబాయి పూలే సేవ పురస్కారం అవార్డు ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ఫిలిం భవన్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో లలితా శ్రీ కి తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ ఓరుగంటి ఆనంద్,జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థపకులు,చైర్మన్ వి.ఆర్.శ్రీనివాస్ రాజులు అవార్డు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఫౌండేషన్ నిర్వాహకులు ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు.తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసిన నిర్వాహకులకు లలిత శ్రీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చర్ల స్వరూప రాణి,పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు,సావిత్రిబాయి పూలే సంస్థ నిర్వాహకులు సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :