Sunday, 02 April 2023 02:46:58 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

చట్టపరమైన చర్యలు తీసుకోండి

.

Date : 15 December 2022 08:52 AM Views : 196

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / : షర్మిల కేసులో హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (అక్షరం న్యూస్): వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల చట్టవిరుద్ధంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. లోటస్‌పాండ్‌లోని ఇంటి వద్ద పోలీసులు బ్యారికేడ్లకు ఏర్పాటుచేసి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ షర్మిల దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు. బారికేడ్లను తొలగించాలని, పాదయాత్రకు వెళ్లనివ్వాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌ వాదిస్తూ.. వైఎస్‌ విగ్రహం వద్దకు వెళ్తానని షర్మిల చెప్పి, సీఎం నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నా చేస్తే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య వచ్చిందన్నారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాల్సి వస్తున్నదని చెప్పారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :