Sunday, 02 April 2023 02:45:06 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మైనార్టీ నాయకుల

●మంత్రి పువ్వాడ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు : ఎం.డి. అశ్రిఫ్

Date : 06 December 2022 01:47 PM Views : 268

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా :

ఖమ్మం జిల్లా/ జడ్పి సెంటర్/ డిసెంబర్.06/అక్షరం న్యూస్; రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం మైనార్టీ నాయకులు మరియు సిటీ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జడ్పి సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో , పరస్పర గౌరవంతో పరోపకారం ,కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఖమ్మం నియోజవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహనీయులు ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. వారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిటీ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ , కార్పొరేటర్ మక్బూల్ , నగర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఇషాక్ , మాజీ కార్పొరేటర్ షొకత్ , పాన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోసిన్, నగర మైనార్టీ నాయకుడు షారుక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు