Sunday, 02 April 2023 02:47:04 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

కూసుమంచిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

.

Date : 06 October 2022 06:50 PM Views : 322

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో శివాలయంకు వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా డీ కొట్టుకోవడంతో కూసుమంచి మండలం సంధ్యా తండాకు చెందిన బానోత్ వీరన్న (45)అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. గాయాలు తగిలిన సుమారు గంట వరకు 108వాహనం అందుబాటులో లేకపోవడం అక్కడికి వచ్చిన పోలీసులు సరిగా స్పందించి క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించడానికి సుమారు గంట ఆలస్యం అయ్యిందని అందువల్ల వ్యక్తి మరణానికి అధికారుల నిర్లక్ష్య కారణమని గ్రామస్థులు పోలీసుల మీద ఆందోళనకు దిగారు. అంతే కాక మండల కేంద్రంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం పై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడవలసిన అంబులెన్సు మరణించాక మృతదేహాన్ని తీసుక వెళ్ళడానికా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు