Sunday, 02 April 2023 01:09:14 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు

తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన :సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ ఎం.డి అశ్రిఫ్

Date : 29 November 2022 01:32 PM Views : 175

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / ఖమ్మం జిల్లా : ●తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించిన :సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ ఎం.డి అశ్రిఫ్ ఖమ్మం జిల్లా /నవంబర్.29/అక్షరం న్యూస్; తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు ఉద్యమనేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఆమరణ దీక్ష మొదలుపెట్టిన రోజు చారిత్రాత్మకమైన దీక్షా దివస్ సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు నేడు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలను నిర్వహించడమైనది.ఈ సందర్భంగా నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో కలిసి సిటీ సెంటర్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ తెలంగాణ ఉద్యమకారులను శాలువాతో సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమ్మర్ ,‌ ఇషాక్ , సద్దాం , సాద్ , సల్మాన్ , షారుక్ , మోసిన్ , సాజిత్ , శంషుద్దీన్ , షకీనా , సలీం , ముజాహిద్ , మస్జిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :