Sunday, 02 April 2023 01:31:29 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైన బేబీ శీను సాయికుమార్. అభినందించిన ఎమ్మెల్యే చందర్

కబడ్డీ పోటీల్లో రామగుండం ఏరియా 1,2 కి ద్వితీయ స్థానము తీసుకొని రావడం ఈ నెల 21,22,23న మహారాష్ట్ర లో జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలకు జీడికే ఓసిపి 5 ఈ పీ ఆపరేటర్ బేబీ శ్రీను మైనింగ్ సర్దార్ సాయికుమార్ ఎంపిక ఆయిన సంధర్భంగా

Date : 18 November 2022 06:35 PM Views : 175

అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 18 అక్షరం న్యూస్: ఈనెల 15,16 వ తేదీన కొత్తగూడెం లో జరిగిన సింగరేణి స్థాయి కబడ్డీ పోటీల్లో రామగుండం ఏరియా 1,2 కి ద్వితీయ స్థానము తీసుకొని రావడం ఈ నెల 21,22,23న మహారాష్ట్ర లో జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలకు జీడికే ఓసిపి 5 ఈ పీ ఆపరేటర్ బేబీ శ్రీను మైనింగ్ సర్దార్ సాయికుమార్ ఎంపిక ఆయిన సంధర్భంగా శుక్రవారం సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు,రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్న గోదవరిఖనిలోని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఎమ్మెల్యేకు చందరకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జె వి రాజు,దళిత రత్న అవార్డ్ గ్రహీత ఉద్యమ నాయకులు దేవి లక్ష్మీనర్సయ్య,కెక్కర్ల రాజకుమార్ గౌడ్,మాజీ కార్పొరేటర్ మారుతి,ఫేస్ కంప్యూటర్స్ శ్రీను,తెరాస నాయకులు పాల్గొన్నారు. 15,16 వ తేదీన కొత్తగూడెం లో జరిగిన సింగరేణి స్థాయి పోటీల్లో రామగుండం ఏరియా1,2 కి ద్వితీయ స్థానము తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించి ఈ నెల 21,22,23న మహారాష్ట్ర లోని నాగపూర్ లో జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలకు వెళ్తున్న జీడికే ఓసిపి-5 కి చెందిన ఈ పి ఆపరేటర్ బేబీ శ్రీనివాస్ 20 సార్లు పైగా కోల్ ఇండియాకి,అల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ లో ఆడిన అనుభవము ఉన్న సీనియర్ క్రీడాకారుడు,జీడికే 2 ఇంక్లైన్ లో పని చేసే మైనింగ్ సర్దార్ సాయికుమార్ రామగుండం నుండి ఎంపిక కావడం జరిగింది.కచ్చితంగా నాగపూర్ కబడ్డీలో రామగుండంకు షీల్డ్ ప్రథమ బహుమతితీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :