Sunday, 02 April 2023 02:46:38 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు నవంబర్ 21 22 23 తేదీలలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ తెలిపారు.

Date : 16 November 2022 06:29 PM Views : 264

అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ నవంబర్ 16- చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు నవంబర్ 21 22 23 తేదీలలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 19వ తేదీ లోపు తమ తమ టీం పేర్లను స్థానిక పోలీస్ స్టేషన్ నందు నమోదు చేసుకోగలరు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎస్పీ డాక్టర్ వినీత్ జి చేతులమీదుగా అందించడం జరుగుతుంది. క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కలదు. కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ టీం పేర్లను 19వ తేదీ లోపు నమోదు చేసుకోగలరని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ తెలిపారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :